ఢిల్లీ విషయంలో బీజేపీకి ఎలాంటి అజెండా లేదని కేజ్రీవాల్ ఫైర్
Aam Aadmi Party
దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం నాలుగో జాబితా విడుదల చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు.
ఢిల్లీలో ఓటరు జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ చేస్తోందని సీఎం అతిశీ ఆరోపించారు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు. ప్రజలకు అనుమానాలు ఉండొచ్చు కానీ, ఆ రెండు పార్టీల నేతలు పొత్తులో ఉన్నామనే చెబుతుంటారు. అయితే అది బలంగా ఉందా, బలహీనంగా ఉందా అనేది ఎవరికి వారే అంచనా వేసుకోవచ్చు. ఈ దశలో పవన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని తీసిపడేసినట్టు మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీని ఆకాశానికెత్తేశారు. అక్కడ ఆమ్ ఆద్మీతో మార్పు మొదలైందని, ఇక్కడ జనసేన ఆ మార్పుకి సిద్ధమైందని చెప్పారు. మంగళగిరి జనసేన […]