మాల్దీవుల్లో భారీ అగ్ని ప్రమాదం..9 మంది భారతీయులు సజీవ దహనంNovember 10, 2022 మాల్దీవుల రాజధాని మాలేలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో 9 మంది భారతీయులు మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో మొత్తం పది మంది మృతి చెందారు.