కరోనా కష్టాలు తొలగిపోతున్న దశలో ఇప్పుడిప్పుడే స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పశ్చిమబెంగాల్, హర్యానా.. ఇతర కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల పూర్తి స్థాయిలో తరగతి గది బోధన మొదలైంది. దేశవ్యాప్తంగా 26కోట్లమంది పిల్లలు తిరిగి స్కూళ్లకు రావడం మొదలు పెట్టారు. ఏడాదిన్నర భారీ గ్యాప్ తర్వాత వీరంతా ఆన్ లైన్ క్లాస్ ల నుంచి ఆఫ్ లైన్ క్లాసులకు వస్తున్నారు. అయితే ఇలా వచ్చినవారిపై నేషనల్ కొయలేషన్ ఆన్ ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ ఓ సర్వే […]