పపువా న్యూ గినియా విషాదం.. మృతులు 670 మందిMay 26, 2024 పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మోర్స్బీకి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో, ఎన్గా ప్రావిన్స్లో ఈ ఘోర విపత్తు సంభవించింది. తెల్లవారుజామున 3 గంటలకు ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది.