గేదెలను ఢీకొట్టి ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలుJuly 22, 2024 మార్కాపురం మండలంలోని తిప్పాయపాలెం సమీపంలోకి వచ్చేసరికి జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా ఉన్న గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనతో బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న పొలంలో బోల్తాపడింది.