నేపాల్ ప్లేన్ క్రాష్: 45 మృతదేహాలు వెలికి తీత, మిగతావాళ్ళు కూడా బతికే అవకాశం తక్కువంటున్న అధికారులుJanuary 15, 2023 ప్రయాణీకులలో 53 మంది నేపాలీ పౌరులు, 5 మంది భారతీయులు, 4గురు రష్యన్లు, ఒక ఐరిష్ పౌరుడు, ఇద్దరు కొరియన్లు, 1 అర్జెంటీనా పౌరుడు, ఒక ఫ్రెంచ్ జాతీయుడు ఉన్నారని ఎయిర్పోర్ట్ అథారిటీ తెలిపింది.