బంగ్లాలో కొనసాగుతున్న విధ్వంసం.. 440 దాటిన మృతుల సంఖ్యAugust 7, 2024 హసీనా దేశాన్ని వీడిన తర్వాత జరిగిన దమనకాండలో మొత్తంగా 100 మందికి పైగా మృతిచెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో గత నెల రోజుల్లో మరణించిన వారి సంఖ్య 440 దాటింది.