440 Died

హసీనా దేశాన్ని వీడిన తర్వాత జరిగిన దమనకాండలో మొత్తంగా 100 మందికి పైగా మృతిచెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో గత నెల రోజుల్లో మరణించిన వారి సంఖ్య 440 దాటింది.