రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీ20 జట్టుకు ఇప్పుడు వరుసగా పరాజయాలు ఎదురవుతున్నా యి. అది కూడా స్వదేశంలో జరుగుతున్న మ్యాచులలో టీమిండియా విఫలం అవుతుండడం అభిమానులను కలవర పెడుతోంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ లో భారత్ ఇప్పటికే రెండు మ్యాచులను కోల్పోయింది. రోహిత్ శర్మతో పాటు కీలక ఆటగాళ్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలకు విశ్రాంతి ఇవ్వడంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు సారధ్య బాధ్యతలు అప్పగించారు. ఐపీఎల్లో […]