ఆధునిక కాలంలో కూడా ఇంకా అనాగరిక చట్టాలను అమలు చేస్తున్న వారు అక్కడక్కడా ఉన్నారు. కుల పెద్దల పేరుతో అమాయక గిరిజనుల జీవితాలతో ఆడుకునే పెద్దమనుషులూ ఉన్నారు. అలాంటి అనాగరిక ఘటనే మన్యం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీలో జరిగింది. 33 ఏళ్ల సింగన్న అనే వ్యక్తికి మరణ శిక్ష విధించారు సవర గిరిజన పెద్దలు. ఆ శిక్షను అమాయకంగా అమలు చేశారు సింగన్న కుటుంబ సభ్యులు. అతడిని ఓ గదిలో బంధించి చంపేశారు. సింగన్న మానసిక వికలాంగుడు. […]