అమెరికాలోని టెక్సాస్ నగరం మారో సారి కాల్పుల మోతతో హోరెత్తింది. ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశించిన ఓ టీనేజ్ ముష్కరుడు కనీసం 19 మంది పిల్లలను, ఇద్దరు పెద్దవారిని హతమార్చాడు. ఒక దశాబ్ద కాలంలో ఇదే అత్యంత దారుణమైన కాల్పుల ఘటనగా రాష్ట్ర గవర్నర్ గ్రేగ్ అబాట్ పేర్కొన్నారు. ఆంటోనియోకు పశ్చిమాన 130 కిమీ దూరంలో ఉన్న టెక్సాస్లోని ఉవాల్డే పట్టణంలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్ లో మంగళవారం ఉదయం అటోమేటిక్ రైఫిల్ తో ప్రవేశించిన 18 […]