2022 టీ-20 ప్రపంచకప్

2022 టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆడుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ మొదటి రెండుమ్యాచ్ ల్లో ఘోరపరాజయాలు చవిచూసిన భారత్ తొలిగెలుపుకోసం తన లక్కీగ్రౌండ్ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వైపు చూస్తోంది. రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ సఫారీలకు చెలగాటం, ఆతిథ్య భారత్ కు సిరీస్ సంకటంగా మారింది. హాటుకేకుల్లా విశాఖ టీ-20 టికెట్లు… భారత్- దక్షిణాఫ్రికాజట్ల మూడో టీ-20 మ్యాచ్ కు వేదికగా నిలిచిన విశాఖ […]