1998 డీఎస్సీ వివాదాన్ని పరిష్కరిస్తూ నాడు ఎంపికైన వారికి పోస్టింగ్ ఇచ్చేలా సీఎం జగన్ ఫైల్పై సంతకం చేయడంతో ఆఖరి దశలో అనేక మందికి టీచర్లు అయ్యే అవకాశం దక్కింది. వారిలో చాలా మంది 50ఏళ్లకు పైబడ్డారు. కొందరు నెల,రెండు నెలల్లో రిటైర్ అయ్యే వయసుకు వచ్చారు. 1998 డీఎస్సీ అర్హుల జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ పేరు కూడా ఉంది. అప్పట్లో ఆయన ఎంపికైనా వివాదం కారణంగా పోస్టింగ్ ఇవ్వలేదు. తన వయసు […]