కూలుతున్న వంతెనలు.. 16 మంది ఇంజినీర్లపై వేటుJuly 6, 2024 అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నితీష్కుమార్.. రాష్ట్రంలోని అన్ని పాత వంతెనల పరిస్థితిని పరిశీలించి, అవసరమైన వాటికి తక్షణ మరమ్మతులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.