13th of this month

ఏపీలో ఈ ఏడాది టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాల్లో పాస్ పర్సంటేజీ బాగా తగ్గిపోవడంతో ప్రభుత్వం విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటోంది. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ కూడా ప్రకటించేసింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైతే కంపార్ట్ మెంటల్ పాస్ అనే ప్రస్తావన లేకుండా చేస్తామని చెప్పింది. సాధారణ విద్యార్థుల లాగే గ్రేడ్లు కేటాయిస్తామంది. అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని చెప్పింది. ఈనెల 13నుంచి స్పెషల్ క్లాస్ లు.. పదో తరగతి […]