130 killed

ఇండోనేషియాలో తమ అభిమాన జట్టు ఓడిపోయిందన్న కోపంతో ఫ్యాన్స్ ఫుట్‌బాల్ మైదానంలోకి చొరబడటంతో పోలీసులు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. దాంతో 130 మందికి పైగా మరణించినట్టు సమాచారం.