100 children killed

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 100 మంది విద్యార్థులు మరణించారు. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసిన్ ప్రావిన్స్ (ISKP) ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్టు అధికారులు చెప్తున్నారు.