తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది. రాష్ట్ర అభివృద్ధి, నిధుల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఎన్నాళ్ల నుంచో టీఆర్ఎస్ వాదిస్తోంది. హైదరాబాద్కు వచ్చిన పీఎం మోడీకి స్వయంగా సీఎం కేసీఆర్ నిధులు, అభివృద్ధి విషయంలో పలు ప్రశ్నలు బహిరంగంగానే సంధించారు. పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన సభలో మోడీ.. తెలంగాణకు కేంద్రం చేసిన పనుల గురించి వివరించే ప్రయత్నం చేశారు. కానీ, దీని వల్ల ఒరిగింది ఏమీ లేదు. ప్రధాని ప్రసంగాన్ని […]