ఆత్మకూరు ఉప ఎన్నిక ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డితో పాటు ఎనిమిది మంది నామినేషన్ వేశారు. బై పోల్కు దూరం అని టీడీపీ ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి రంగంలో ఉన్నారు. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో లక్ష ఓట్ల మెజార్టీని వైసీపీ టార్గెట్గా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో వ్యూహా రచన చేస్తోంది. ఆత్మకూరులో మొత్తం 2 లక్షల 33 వేల 330 మంది ఓటర్లు. […]