మంత్రి దాడిశెట్టి

ప్రజా స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు ఖాయమనిపిస్తోందని శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ప్లీనరీలో ప్రసంగించిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఆడవారి ఓట్లు వైసీపీకే పడుతాయన్నారు. మొగుళ్లు వద్దన్నా సరే వారి పెళ్లాలు వైసీపీకి ఓటేస్తారన్నారు. తనకు వచ్చే ఎన్నికల్లో 50వేలకు పైగా మెజారిటీ వస్తుందని చక్రపాణిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.సంక్షేమ పథకాల అమలులో జగన్ నడి సముద్రంలో చిక్కుకుని ఈదుతున్నారని.. ఆయనకు ప్రజలే అండగా ఉండాలన్నారు. సోషల్ […]