భారత స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్

భారత్- దక్షిణాఫ్రికా జట్ల ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని ఆఖరాట వర్షం దెబ్బతో కేవలం 3.3 ఓవర్ల ముచ్చటగా ముగిసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ నిర్ణయాత్మక ఆఖరి పోరాటం వర్షంతో రద్దు కావడంతో సిరీస్ డ్రాగా ముగిసింది. దీంతో రెండుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. భారత కుర్రాళ్ల పోరాటం… కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్, జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా లాంటి దిగ్గజ […]