ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరగుతాయనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ పై ఫోకస్ పెట్టారు. రెండు సార్లు ఎమ్మెల్యేలందర్నీ కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లన్నీ సాధించాలని, అందుకు అంతా గట్టిగా కృషి చేయాలని ఆదేశించారు. గట్టిగా కృషి చేస్తే అదేమంత కష్టం కాదని కూడా వారిని ప్రోత్సహించారు. ఈ టార్గెట్ సాధించేందుకు వీలుగానే ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటు చేశారని కూడా వినిపిస్తోంది. ఎన్నికల సంసిద్ధతలో భాగంగా ఎన్నికల […]