ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల విద్యకు సంబంధించి పలు సంస్కరణలు తీసుకు వచ్చింది. పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేస్తోంది. నాడు – నేడు అనే పథకాన్ని ప్రవేశపెట్టి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తోంది. ఈ పథకంలో భాగంగా పాఠశాలల్లో నూతన భవనాలు నిర్మిస్తోంది. అలాగే ఉన్న భవనాలకు మరమ్మతులు చేపడుతోంది. కాగా తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో ఒకరోజు పాఠశాలలో నో బ్యాగ్ డే అమలు చేయాలని […]