ఆంధ్రప్రదేశ్‌

అన్నలా ఆదుకుంటాన‌న్న ముఖ్య‌మంత్రి ఇప్పుడు మ‌డ‌మ తిప్పార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఆ కేట‌గిరి కింద‌కి వ‌చ్చే మ‌హిళ‌ల‌కు ప్ర‌భుత్వం షాకిచ్చింది. ఆస‌రా లేని ఒంట‌రి మ‌హిళ‌ల‌కు వైసిపి ప్ర‌భుత్వం నెల‌నెలా పింఛ‌న్ ఇస్తోంది. వివాహం కాని మ‌హిళ‌ల‌కు, భ‌ర్త‌నుంచి విడిపోయి ఒంట‌రిగా జీవిస్తున్న మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.2500 పింఛ‌ను ఇస్తుండ‌గా తాజాగా అర్హ‌త నిబంధ‌న‌ల్లో మార్పులు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం..భ‌ర్త‌ను వ‌దిలేసినా లేక భ‌ర్తే వ‌దిలేసినా యేడాది […]