Sports

మహిళా ఐపీఎల్ -2024 సీజన్ వేలం సంచలనాలతో ముగిసింది. అనుభవం ఉన్నవేదా కృష్ణమూర్తి లాంటి సీనియర్ ప్లేయర్లకు లక్షల ధర మాత్రమే పలికితే..ఏమాత్రం అనుభవం లేని , పసికూన క్రికెటర్లు వృంధా దినేశ్, కష్వీ గౌతమ్ లకు కోట్ల రూపాయల ధర పలికింది.

మహిళా ఐపీఎల్ రెండో సీజన్ వేలాన్ని ఈరోజు ముంబైలో నిర్వహించనున్నారు. 165 మంది ప్లేయర్ల జాబితా నుంచి ఐదు ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ప్లేయర్లను వేలం ద్వారా సొంతం చేసుకోనున్నాయి.

దక్షిణాఫ్రికాలో నెలరోజుల పర్యటన కోసం చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో భారతజట్టు సభ్యులు బెంగళూరు నుంచి డర్బన్ చేరుకొన్నారు.

భారత బ్యాడ్మింటన్ బుల్లెట్, ఆంధ్రప్రదేశ్ డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. గిన్నిస్ ప్రపంచ రికార్డు పత్రాన్ని అందుకొన్న తొలి తెలుగు, భారత ఆటగాడిగా నిలిచాడు.

భారత సూపర్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 35వ పడిలోకి అడుగుపెట్టాడు. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ స్పిన్ ఆల్ రౌండర్ గా వెలిగిపోతున్నాడు.