Sports
ఇంగ్లండ్ తో నవీముంబై వేదికగా జరుగుతున్న ఏకైక మహిళా టెస్టుమ్యాచ్ తొలిరోజు ఆటలోనే భారత్ రికార్డుల మోత మోగించింది.
కెప్టెన్ సూర్యకుమార్ సునామీ శతకంతో జట్టును ముందుండి నడిపించడంతో దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ 1-1తో సమం చేసి సంయుక్తవిజేతగా నిలిచింది.
2023- జూనియర్ ప్రపంచకప్ హాకీ సెమీఫైనల్స్ కు మాజీ చాంపియన్ భారత్ సంచలన విజయంతో చేరుకొంది. ఫైనల్లో చోటు కోసం జర్మనీతో తలపడనుంది.
భారత్- ఇంగ్లండ్ మహిళాజట్లు సింగిల్ టెస్ట్ మ్యాచ్ షోకి సిద్ధమయ్యాయి. ముంబై వేదికగా ఈరోజు నుంచి నాలుగురోజులపాటు ఈ పోరు జరుగనుంది.
భారత్ -దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. జోహెన్స్ బర్గ్ వేదికగా ఈరోజు జరిగే ఆఖరిపోరు..టాప్ ర్యాంకర్ భారత్ కు డూ ఆర్ డైగా మారింది.
సఫారీవేటలో భారత్ కు తొలి ఓటమి ఎదురయ్యింది. రెండో టీ-20లో దక్షిణాఫ్రికా 5 వికెట్లతో సూర్యసేనను కంగు తినిపించింది…
మిస్టర్ టీ-20 సూర్యకుమార్ యాదవ్ మరో అరుదైన ఘనత సాధించాడు. 13 ఏళ్ల విరాట్ కొహ్లీ రికార్డును తెరమరుగు చేశాడు.
భారత్- దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ ను వరుణదేవుడు వెంటాడుతున్నాడు. వానముప్పు హెచ్చరికల నడుమ ఈరోజు రెండో టీ-20కి రెండుజట్లూ సై అంటున్నాయి…..
ఇంగ్లండ్ ప్రత్యర్థిగా వెస్టిండీస్ 16 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే సిరీస్ నెగ్గడం ద్వారా ఊపిరి పీల్చుకొంది…
భారత క్రికెట్ బోర్డు గత 15 సీజన్లుగా నిర్వహిస్తున్న ఐపీఎల్ దిగువ మధ్యతరగతి, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఎందరో ప్లేయర్ల తలరాతను మార్చి వేస్తోంది.