Sports

భారత్- దక్షిణాఫ్రికాజట్ల తీన్మార్ వన్డే సిరీస్ నీకొకటి నాకొకటి అన్నట్లుగా సాగుతోంది. సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లు ముగిసే సమయానికి రెండుజట్లు 1-1తో సమఉజ్జీగా నిలిచాయి.

ఐపీఎల్ -2024 సీజన్ కోసం దుబాయ్ వేదికగా నిర్వహించిన వేలంలో రికార్డుల మోత మోగింది. కంగారూ ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్ 24 కోట్ల 75 లక్షల రూపాయల ధరతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఐపీఎల్ -2024 సీజన్ వేలానికి దుబాయ్ లో రంగం సిద్ధమయ్యింది. మొత్తం 333 మంది ప్లేయర్ల నుంచి 77 మందిని వివిధ ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోనున్నాయి.

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వానికి ముంబై ఫ్రాంచైజీ తెరదించింది. కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించడానికి అసలు కారణమేంటో గవాస్కర్ బయటపెట్టారు

భారత క్రికెట్ నియంత్రణ మండలి తన రికార్డులను తానే బద్దలు కొట్టుకొంటూ దూసుకుపోతోంది. చరస్థిర ఆస్తులు, ఆదాయం, సంక్షేమం, వితరణలో ప్రపంచంలోనే మేటిగా నిలిచిన క్రికెట్ బోర్డుగా చరిత్ర సృష్టించింది.

మహిళా టెస్టు క్రికెట్లో భారత తొలి అంపైర్ గా ముంబై యువతి వృందా ఘనశ్యామ్ రాఠీ చరిత్ర సృష్టించింది. భారత్- ఇంగ్లండ్ జట్ల టెస్టుమ్యాచ్ లో అంపైర్ బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకోగలిగింది.

ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఏకైక టెస్టుమ్యాచ్ లో భారీవిజయానికి భారత్ గట్టి పునాది వేసుకొంది. 473 పరుగుల ఆధిక్యంతో పట్టు బిగించింది.