Sports

ఐసీసీటెస్టు లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగే ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లోని మొదటి రెండు టెస్టులను తెలుగు రాష్ట్ర్రాల వేదికగా నిర్వహించనున్నారు.

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు మాజీ చాంపియన్ భారత్ గెలుపుతో సన్నాహాలు ప్రారంభించింది. అప్ఘనిస్థాన్ తో తీన్మార్ సిరీస్ తొలిపోరులో 6 వికెట్ల విజయం సాధించింది.

నేపాల్ యువక్రికెటర్ సందీప్ లామిచానేకి 8 సంవత్సరాల జైలుశిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా పడింది. అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో ఈ శిక్ష విధించారు.

భారత క్రీడారంగాన్నిడ్రగ్స్ భూతం వెంటాడుతోంది. లేనిబలంతో అడ్డదారిలో పతకాలు గెలుచుకోడానికి పలువురు క్రీడాకారులు మాదకద్రవ్యాల బాట పడుతున్నారు.

వివిధ క్రీడల్లో అత్యుత్తమంగా రాణించిన 30 మంది క్రీడాకారులకు దేశ అత్యున్నత క్రీడాపురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రదానం చేశారు.

దక్షిణాఫ్రికా ఫాస్ట్- బౌన్సీ పిచ్ లపై అత్యదిక వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్ల వరుసలో భారత ఫాస్ట్ బౌలర్ బూమ్ బూమ్ బుమ్రా చేరాడు. స్పిన్ జాదూ షేన్ వార్న్ రికార్డును అధిగమించాడు.

భారతకెప్ట్టెన్ రోహిత్ శర్మ సఫారీగడ్డపై రెండు అరుదైన ఘనతలు సాధించాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ను 1-1తో సమం చేయటం ద్వారా మహేంద్ర సింగ్ ధోనీ సరసన నిలిచాడు.