Sports
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ టీ-20 చరిత్రలోనే ఓ అపూర్వ, అరుదైన విజయం సాధించింది. అప్ఘనిస్థాన్ తో తీన్మార్ సిరీస్ లో క్లీన్ స్వీప్ విన్నర్ గా నిలిచింది.
ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో భారత ఆటగాడు సుమిత్ నగాల్ సంచలనం సృష్టించాడు. తొలిరౌండ్లో 27 సీడెడ్ ప్లేయర్ ను కంగు తినిపించాడు.
బెంగళూరు వేదికగా ఈ రోజు జరిగే ఆఖరి మ్యాచ్ లోనూ నెగ్గడం ద్వారా భారత్ సిరీస్ స్వీప్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.
దేశవిదేశాలలోని కోట్లాదిమంది క్రీడాభిమానులను గత దశాబ్దకాలంగా ఓలలాడిస్తూ వస్తున్న ప్రీమియర్ కబడ్డీలీగ్ లో సరికొత్త రికార్డు నమోదయ్యింది.
భారత దేశవాళీ క్రికెట్లోకి మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది.సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్ పేరుతో ఉన్న 24 ఏళ్ళ రికార్డు ఎట్టకేలకు బద్దలయ్యింది.
ప్రపంచ క్యాండిడేట్స్ పురుషుల, మహిళల చదరంగ పోరులో తొలిసారిగా భారత్ కు చెందిన నలుగురు యువగ్రాండ్మాస్టర్లు బరిలోకి దిగబోతున్నారు.
అప్ఘనిస్థాన్ తో తీన్మార్ టీ-20 సిరీస్ ను భారత్ అలవోకగా గెలుచుకొంది. సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లోనూ ఒకేతీరు విజయాలతో 2-0తో పైచేయి సాధించింది.
2024 గ్రాండ్ స్లామ్ సీజన్ తొలిటోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకి భారత ఆటగాడు సుమిత్ నాగాల్ మూడేళ్ల తర్వాత అర్హత సాధించాడు.
టీ-20 పదవ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ తో తీన్మార్ సిరీస్ ను 2-0తో ఖాయం చేసుకోడానికి టాప్ ర్యాంకర్ భారత్ తహతహలాడుతోంది. ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే రెండో టీ-20 ద్వారా విరాట్ కొహ్లీ రీ-ఎంట్రీ చేయనున్నాడు.
ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు ఎంపికైన భారత యువక్రికెటర్ ధృవ్ జురెల్ గాల్లో తేలిపోతున్నాడు. అమ్మత్యాగం వృధా కానివ్వబోనని ప్రకటించాడు.