Sports
క్రికెట్ ఫీల్డ్ లో తొడలు చరిచి, మీసాలు మెలివేసే భారతడాషింగ్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంటిపోరుతో రోడ్డున పడ్డాడు. జడేజా పరిస్థితి ఇంట్లో ఈగలమోతగా తయారయ్యింది.
లీగ్ దశలో తిరుగులేని విజయాలు సాధించడం..టైటిల్ సమరంలో చేతులెత్తేయడం భారత క్రికెట్ జట్ల పాలిట శాపంగా మారింది.
సాంప్రదాయ టెస్టు క్రికెట్లో భారతజట్టు కు నంబర్ వన్ వికెట్ కీపర్ గా సేవలు అందిస్తున్న ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ భరత్ చోటుకు ముప్పు పొంచి ఉంది.
సాంప్రదాయ టెస్టు క్రికెట్ ప్రస్తుత భారతజట్టులో వయసు మీద పడుతున్న ఆటగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. 15 సంవత్సరాలుగా జట్టునే పట్టుకొని వేలాడే క్రికెటర్ల సంఖ్య ఎక్కువైపోతోంది.
2023 వన్డే ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారాల తో డిస్నీస్టార్ నెట్ వర్క్ కు 144 శాతం మేర నష్టాలు వచ్చినట్లు ప్రకటించారు. 315 మిలియన్ డాలర్లు అంటే 2583 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ఆ సంస్థ బయటపెట్టింది.
క్రికెట్ కు వీరత్వాన్ని జోడించి ప్రపంచ క్రికెట్లో భారత్ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న ఆల్ -ఇన్- వన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 15 సంవత్సరాల అంతర్జాతీయ కెరియర్ ను పూర్తి చేశాడు.
భారత, విశ్వక్రీడాభిమానులను గత తొమ్మిది సీజన్లుగా అలరిస్తూ వస్తున్న ప్రో-కబడ్డీ లీగ్ కొత్తపుంతలు తొక్కుతోంది.
బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలా..వద్దా అన్న అంశమై టీమ్ మేనేజ్ మెంట్ తర్జనభర్జన పడుతోంది.
విశాఖ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 91 పరుగులిచ్చి 9 వికెట్లు తీసిన బుమ్రా ఇప్పుడు టెస్ట్ క్రికెట్ రేటింగ్స్లో నంబర్ వన్గా నిలిచాడు.
50 ఓవర్ల వన్డే క్రికెట్లో ఆస్ట్ర్రేలియా ఓ అరుదైన, అసాధారణ రికార్డు నెలకొల్పడం ద్వారా భారత్ సరసన నిలిచింది.