Sports

పరుగుల మోతతో సాగుతున్న రాజకోట టెస్ట్ రెండోరోజు ఆట నుంచి భారత తురుపుముక్క అశ్విన్ అర్థంతరంగా వైదొలిగాడు. ఇంగ్లండ్ 2 వికెట్లకు 207 పరుగుల స్కోరుతో భారత్ కు దీటుగా బదులిచ్చింది.

గుజరాత్ లోని అంతర్జాతీయ క్రికెట్ వేదికల్లో ఒకటైన సౌరాష్ట్ర్ర స్టేడియం పేరును మార్చారు. ఈ రోజు నుంచి నిరంజన్ షా ఇంటర్నేషనల్ స్టేడియంగా పిలువనున్నారు.

భారత్ తో ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మూడోటెస్టు గెలుపుకోసం బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లీష్ క్రికెట్ జట్టు రాజ్ కోటలో పాగావేసింది. పలు అరుదైన రికార్డులకు గురిపెట్టింది.

భారత్ – ఇంగ్లండ్ జట్ల ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కీలకదశకు చేరింది. రాజ్ కోట వేదికగా జరిగే మూడోటెస్టు రెండుజట్ల సత్తాకు పరీక్షగా మారింది.సీనియర్ స్టార్ల గాయాలు యువక్రికెటర్లకు వరంగా మారాయి.