Sports
పరుగుల మోతతో సాగుతున్న రాజకోట టెస్ట్ రెండోరోజు ఆట నుంచి భారత తురుపుముక్క అశ్విన్ అర్థంతరంగా వైదొలిగాడు. ఇంగ్లండ్ 2 వికెట్లకు 207 పరుగుల స్కోరుతో భారత్ కు దీటుగా బదులిచ్చింది.
భారత జాదూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల శిఖరాన్ని అధిరోహించాడు.
భారత టెస్టుజట్టులో చోటు సంపాదించాలన్న ముంబై బ్యాటర్ సరఫ్రాజ్ ఖాన్ మూడేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది.
భారత యువవికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ 22 సంవత్సరాల వయసుకే భారత టెస్టు క్యాప్ సాధించాడు. 312వ భారత టెస్టు క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.
ఇంగ్లండ్ తో రాజకోట వేదికగా ప్రారంభమైన మూడోటెస్టు రెండోరోజుఆటలో భారత్ 450 పరుగుల లక్ష్యంగా పరుగుల వేట కొనసాగించనుంది.
గుజరాత్ లోని అంతర్జాతీయ క్రికెట్ వేదికల్లో ఒకటైన సౌరాష్ట్ర్ర స్టేడియం పేరును మార్చారు. ఈ రోజు నుంచి నిరంజన్ షా ఇంటర్నేషనల్ స్టేడియంగా పిలువనున్నారు.
భారత్- ఇంగ్లండ్ జట్ల పాంచ్ పటాకా టెస్టు సిరీస్ షో సౌరాష్ట్ర్రలోని రాజకోట స్టేడియానికి చేరింది.
భారత్ తో ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మూడోటెస్టు గెలుపుకోసం బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లీష్ క్రికెట్ జట్టు రాజ్ కోటలో పాగావేసింది. పలు అరుదైన రికార్డులకు గురిపెట్టింది.
ఐపీఎల్ మోజులో దేశవాళీ క్రికెట్ ను నిర్లక్ష్యం చేస్తున్న సీనియర్ క్రికెటర్లపై ఎట్టకేలకు బీసీసీఐ కొరడా ఝళిపించింది.
భారత్ – ఇంగ్లండ్ జట్ల ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కీలకదశకు చేరింది. రాజ్ కోట వేదికగా జరిగే మూడోటెస్టు రెండుజట్ల సత్తాకు పరీక్షగా మారింది.సీనియర్ స్టార్ల గాయాలు యువక్రికెటర్లకు వరంగా మారాయి.