Sports
మహిళా క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదయ్యింది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ షబ్నిమ్ ఇస్మాయిల్ ఈ ఘనత సాధించింది.
భారత క్రికెట్ కు గత 13 ఏళ్లుగా అరుదైన విజయాలు, అసాధారణ రికార్డులు అందిస్తూ వచ్చిన స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ 100 టెస్టుల మైలురాయికి ఓ మ్యాచ్ దూరంలో నిలిచాడు.
కుస్తీ క్రీడలో తాను పాల్గొనేది లేదని ఒలింపిక్స్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ మరోసారి స్పష్టం చేసింది…
భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో సరికొత్త అంకానికి తెరలేచింది. పురుషుల, మహిళల జట్లు తొలిసారిగా ఒలింపిక్స్ కు అర్హత సాధించాయి.
1930లో ఇంగ్లాండ్తో యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్మన్ డాన్ బ్రాడ్మన్ 134కి పైగా యావరేజ్తో 974 పరుగులు సాధించాడు.
ఐసీసీ టెస్టు లీగ్ టేబుల్ టాపర్ పోరు మూడుస్తంభాలాటలా సాగుతోంది. రెండుసార్లు రన్నరప్ భారత్ మరోసారి లీగ్ టేబుల్ అగ్రస్థానంలో నిలిచింది.
క్రికెట్ మ్యాచ్ టికెట్ ధర ఎంతుంటుంది? మరీ ప్రీమియం టికెట్ అయితే 40 వేల రూపాయలు.
న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరిగే భారత్- పాక్ జట్ల మ్యాచ్ టికెట్లు హాటు కేకుల్లా అమ్ముడుపోతున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.
ధర్మశాలలో ఇంగ్లాండ్తో జరగబోతున్న చివరి టెస్ట్లో గెలిస్తే ఇండియా ఫస్ట్ ప్లేస్లో నిలబడుతుంది. ఒకవేళ ఓడితే మళ్లీ మూడో ప్లేస్కు పడిపోయే అవకాశాలూ ఉన్నాయి.
టీ20 వరల్డ్ కప్లో పాల్గొనే దేశాలు మే1 కల్లా తమ జట్లను ప్రకటించాలని ఐసీసీ నిబంధన విధించినట్లు సమాచారం. 15మంది సభ్యులతో కూడిన జట్లను ప్రకటించాల్సి ఉంది.