Sports

ప్రపంచ విలువిద్య పోటీలలో విజయవాడ ఆర్చర్ జ్యోతి సురేఖ తన బంగారు వేటను కొనసాగిస్తోంది. 2024 సీజన్ పోటీలలో సైతం గోల్డెన్ హ్యాట్రిక్ పూర్తి చేసింది.

కర్ణాటక జట్టు జాతీయ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీ ట్రోఫీని 1973లో సాధించిన తరువాత 50 సంవత్సరాల వేడుకలను ఇటీవలే కర్ణాటక క్రికెట్ సంఘం ఘనంగా నిర్వహించింది.

రాజస్థాన్ రాయల్స్ యువఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ముంబై ప్రత్యర్థిగా రెండో సెంచరీతో తనకే సొంతమైన రికార్డు నెలకొల్పాడు.

భారత క్రికెట్ బోర్డు సృష్టి ఐపీఎల్ బ్రాండ్ విలువ సీజన్ సీజన్ కు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ వస్తోంది. గత 18 సీజన్లలో 433 రెట్లు బ్రాండ్ విలువ పెరిగింది.