Sports
భారత హోంమంత్రి అమిత్ షా తనయుడు చరిత్ర సృష్టించారు.అతిచిన్నవయసులోనే ఐసీసీ చైర్మన్ పదవిని సాధించడం ద్వారా భారత క్రికెట్ సత్తాను చాటారు…
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డులో మిగులు నిధులు పొంగిపొరలుతున్నాయి. ఐపీఎల్ నిర్వహణతో బీసీసీఐ తలరాత ఒక్కసారిగా మారిపోయింది.
భారత బ్రాండ్ మార్కెట్లో ఇప్పుడు ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మను బాకర్ పేరే వినిపిస్తోంది.
భారత కుస్తీ సంచలనం వినేశ్ పోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ ఊహాగానాలు జోరందుకొన్నాయి.
స్వాతంత్ర్యానికి పూర్వమే 1932లో అధికారికంగా భారత్ ఆడిన తొలిటెస్టు మ్యాచ్ లో నాయకత్వం వహించిన సిక్సర్ల మొనగాడు, కర్నల్ కఠారి కనకయ్యనాయుడు మన తెలుగువాడే కావటం తెలుగుజాతికే గర్వకారణం.
భారత మహిళల కోసం ప్రత్యేకంగా ఓ హాకీలీగ్ ను ప్రారంభించనున్నట్లు హాకీ ఇండియా ప్రకటించింది.
పాక్ జట్టును పాక్ గడ్డపై ఓ టెస్టుమ్యాచ్ లో చిత్తు చేయాలన్న బంగ్లాదేశ్ చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది.సీనియర్ స్టార్ల ప్రతిభతో అరుదైన ఈ ఘనత సాధించగలిగింది.
ఐసీసీ ప్రపంచ టెస్టులీగ్ పాయింట్ల పట్టికలో రన్నరప్ భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొమ్మిదిదేశాల లీగ్ లో రోహిత్ సేన జోరు టాప్ గేర్ అందుకొంది.
గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కింగ్, పారిస్ ఒలింపిక్స్ విజేత నొవాక్ జోకోవిచ్ రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు గురిపెట్టాడు.
సాంప్రదాయ టెస్టు క్రికెట్ పరిరక్షణ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి నడుం బిగించింది. భారీ మొత్తంలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది.