Science and Technology
ఎలాన్ మస్క్, ట్వీటర్ ల మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. ట్విటర్ ను కొంటానని ఒప్పందం చేసుకొని దాన్ని తిరస్కరించిన తర్వాత ఎలాన్ మాస్క్ పై ట్విటర్ కోర్టుకెక్కింది. ఈ నేపథ్యంలో ట్వీటర్ ఫేక్ అకౌంట్లపై చర్చకు రావాలని ఆసంస్థ సీఈఓ కు ఎలాన్ మస్క్ సవాల్ విసిరాడు.
ఈసారి అనూహ్యంగా టెలికాం సంస్థలు ఈ 700 Mhz స్పెక్ట్రమ్ కోసం భారీగా బిడ్లు దాఖలు చేశాయి. 40 శాతం బ్యాండ్ విడ్త్ కోసం ఇప్పటికే రూ. 39,300 కోట్ల విలువైన బిడ్లు వేశారు. ఈ ఫ్రీక్వెన్సీ కోసం టెలికాం సంస్థలు ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నాయో నిపుణులు విశ్లేషించారు.
80 డెసిబెల్స్ తీవ్రతతో ఉన్న శబ్దాన్ని 30 నిమిషాల పాటు వింటే మన వినికిడి శక్తి దాదాపు పాడవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
లైక్స్, వ్యూస్ రావట్లేదని డిప్రెషన్తో సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టిక్ టాక్ తో పోటీ పడేందుకు ఫేస్ బుక్ సంస్థ కొత్త యాప్ తో ముందుకొచ్చింది. యూత్ ను విపరీతంగా ఆకర్షిస్తున్న టిక్ టాక్ తో ఫేస్ బుక్ కొత్త యాప్ ఢీకొట్టగలదా అనేది వేచి చూడాలి.
ప్రముఖ ఫొటోషేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్.. ఫీచర్లను అప్డేట్ చేసి చాలా రోజులైంది. అందుకే తాజాగా యూత్ను అట్రాక్ట్ చేసేలా ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. క్విక్ సెండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ను ఫ్రెండ్స్తో వేగంగా షేర్ చేయడం కోసం ఇన్స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది.
బ్యాటరీ అయిపోగానే ఛార్జింగ్ పెట్టడం, బ్యాటరీ 100 పర్సెంట్ అవ్వగానే తీసేయడం, పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి పడుకోవడం.. దాదాపుగా అందరూ ఇలాగే చేస్తుంటారు. అయితే అలా చేయకూడదంటున్నారు టెక్ ఎక్స్ పర్ట్స్.. మొబైల్ ఛార్జింగ్ పెట్టేందుకూ కొన్ని లెక్కలున్నాయి. అవేంటంటే.. స్మార్ట్ ఫోన్ ను వందశాతం ఛార్జ్ చేస్తేనే బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుందనుకుంటారు చాలామంది. కానీ బ్యాటరీ 80శాతం నుంచి వంద శాతం వరకూ ఎంత ఛార్జ్ చేసినా మంచిదే. ప్రస్తుతం మనం వాడే మొబైల్స్ […]