Science and Technology

వాట్సాప్‌లో గ్రూప్స్ అనేవి చాలా పాపులర్. ప్రతి ఒక్కరూ రెండు, మూడు వాట్సాప్‌ గ్రూపుల్లో కచ్చితంగా జాయిన్ అయ్యి ఉంటారు. వాట్సాప్ గ్రూప్స్‌ను గ్రూప్ అడ్మిన్స్ లీడ్ చేస్తుంటారు. అందుకే గ్రూప్‌ అన్ని యాక్సిస్‌లు అడ్మిన్‌కు ఉండేలా ఓకొత్త ఫీచర్‌‌ను తీసుకొచ్చింది వాట్సాప్.

యూఎస్, హవాయి, అలస్కా, ప్యూర్టొరికో‌లోని ప్రతీ ప్రాంతంతో పాటు అమెరికాకు చెందిన సముద్ర జలాల్లో కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో ఉంటాయి.

తాజాగా జియో.. 5జీ నెట్‌వర్క్‌ను టెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే 5జీ నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని టెక్ వర్గాలు చెప్తున్నాయి.

నాసా స్పేస్ స్టేషన్ పై భారత జాతీయ జెండా, అమెరికన్ జెండాలు ఉన్న ఫొటోలను కూడా ఆయన జత చేశారు. అంతరిక్షం నుంచి వచ్చిన ఈ సందేశాన్ని భారతీయులకు చేరవేస్తున్నట్టు తెలిపారు రాజా చారి.

వాట్సప్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో టెలిగ్రామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొని వస్తోంది.

వాట్సాప్ తీసుకొచ్చిన లేటెస్ట్ అప్ డేట్స్‌లో గ్రూప్స్ నుంచి సైలెంట్‌గా లెఫ్ట్ అవ్వడం, ఆన్ లైన్ స్టేటస్ కస్టమైజేషన్స్, వ్యూ వన్స్ మెసేజ్ లాంటి సరికొత్త ఫీచర్లున్నాయి.

మొబైల్‌లోనే కాదు చేతికుండే వాచీలో కూడా గేమ్స్ ఆడొచ్చంటోంది దేశీయ మొబైల్ యాక్ససరిస్ కంపెనీ ‘గిజ్‌మోర్‌’. గేమింగ్ ప్రియుల కోసం సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. దీని ప్రత్యేకతలేంటంటే..

సాధారణ పలకరింపుల నుంచి సీక్రెట్స్ వరకూ ప్రతి చిన్న సమాచారం వాట్సాప్‌లోనే షేర్ చేస్తుంటారు చాలామంది. ఫొటో, వీడియో, ఆడియో, టెక్ట్స్‌ ఇలా ఉదయం లేచినప్పటి నుంచి…