Science and Technology
జుకర్బర్గ్కు ఉన్న అఫిషియల్ అకౌంట్కు దాదాపు 11.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ, అనూహ్యంగా ఈ సంఖ్య 10 వేలకు పడిపోయింది.
తమకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నాయని పాశ్చాత్య సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ల మీద రష్యా ఆగ్రహంగాఉంది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది.
అక్టోబర్ నెలలో దీపావళి సందర్భంగా స్పెషల్ సేల్స్ అందుబాటులోకి వస్తాయి. అలాగే ఈ నెలలో కొన్ని కొత్త ఫోన్లు కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి.
అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఎప్పటికప్పుడు యూజర్లను అట్రాక్ట్ చేస్తున్న వాట్సాప్.. త్వరలో మరిన్ని సరికొత్త ఫీచర్లు తీసుకు రాబోతుంది.
బెట్టింగ్ సైట్లకు సంబంధించిన ప్రకటనలను ప్రసారం చేయొద్దని ప్రైవేట్ శాటిలైట్ చానెళ్లు, ఓటీటీ ప్లాట్ ఫాంలు, న్యూస్ వెబ్ సైట్లకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది.
భారతదేశంలో ప్రజలు వాట్సప్ లో వచ్చే వార్తలనే ఎక్కువగా నమ్ముతారని ఓ అధ్యయనం తేల్చింది. 54 శాతం మంది ప్రజలు వాట్సప్ న్యూస్ ను నమ్మగా అందులో 70 శాతం మోడీ ఫ్యాన్సే ఉన్నారట.
ఐఫోన్ 16లో ఫోకస్ మోడ్ అనే కొత్త ఫీచర్ ఉండబోతోంది. ఇది ఆండ్రాయిడ్లోని ‘డు నాట్ డిస్టర్బ్’ లాంటిది. ఫోకస్ మోడ్ను ఎనేబుల్ చేస్తే మొబైల్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్, కాల్స్ శబ్దాలు రావు.
త్వరలో ఆండ్రాయిడ్ మొబైల్స్లో నెట్వర్క్ అందుబాటులో లేకపోయినా ఫోన్ కాల్స్, మెసేజ్లు చేసుకునేలా శాటిలైట్ నెట్వర్క్ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని, దానికై పలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని ఆయన ట్వీట్ చేశాడు.
ఎంటెక్ లో 100కి కనీసం 40సీట్లు కూడా భర్తీ కావడంలేదు. దీంతో యాజమాన్యాలు కూడా తమ కాలేజీల్లో ఎంటెక్ సీట్లను భారీగా తగ్గించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం 6700 ఎంటెక్ సీట్లు తగ్గాయి. అందులో ఏపీ నుంచి 915 సీట్లు ఉన్నాయి.
ఎక్స్-59 పేరుతో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంగా దూసుకెళ్లే విమానాలను నాసా రూపొందిస్తోంది. ఈ కొత్తరకం విమానాలు అత్యధిక వేగంతో ప్రయాణించడమే కాకుండా శబ్దం చేయకుండా సైలెంట్గా ఆకాశంలో దూసుకెళ్తాయి.