Science and Technology
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. యూజర్ల కోసం రోజుకో ఫీచర్ తీసుకొస్తుంది. ప్రస్తుతం డెస్క్టాప్ యూజర్ల కోసం సరికొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొచ్చింది. అదే స్క్రీన్ లాక్ ఫీచర్.
“#RIPTwitter” అనే హ్యాష్ట్యాగ్ ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్లో నడుస్తోంది. ‘హార్డ్కోర్’ ట్విట్టర్ ఉద్యోగులు కంపెనీని విడిచిపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
5G Mobiles Under 20000 in India: ప్రస్తుతం దేశంలో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే అన్ని టెలికం సంస్థలు 5జీ నెట్వర్క్ను ప్రొవైడ్ చేస్తున్నాయి.
OnePlus Tablet price: వన్ప్లస్ ప్యాడ్ వచ్చే ఏడాది మొదట్లో లాంఛ్ అవుతుందని సంస్థ ప్రకటించింది. వన్ప్లస్ ప్యాడ్ ధర సుమారు రూ. 20వేల లోపు ఉంటుందని అంచనా.
Google Health Connect App: గూగుల్ లేటెస్ట్గా ‘హెల్త్ కనెక్ట్’ అనే కొత్త యాప్ను విడుదల చేసింది. హెల్త్, ఫిట్నెస్పై ఫోకస్ పెట్టేవాళ్లకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గూగుల్ చెప్తోంది.
ఈ ఫీచర్ ద్వారా ఒకే నంబర్తో రెండు ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకేసారి వేర్వేరు ఫోన్లలో ఒకే నెంబర్తో వాట్సాప్ సేవలనుు పొందొచ్చు.
ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల మంది password అనే పదాన్ని పాస్వర్డ్గా ఉపయోగిస్తున్నారట. ‘బిగ్ బాస్కెట్’ అనే పదాన్ని 75 వేల మంది పాస్వర్డ్గా పెట్టుకోవడం మరో విశేషం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 43కోట్లకు పైగా ప్రజలు ప్రస్తుతం వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ఇక హెడ్ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఇయర్బడ్లను ఉపయోగించడం వల్ల 100 కోట్ల మందికిపైగా ప్రజలు వినికిడి సమస్య ముప్పును ఎదుర్కోనున్నారు.
విక్రమ్-ఎస్’ కోసం డెవలప్ చేసిన రాకెట్ ప్రొపల్యూషన్ సిస్టమ్కు కలామ్-80 అనే పేరు పెట్టారు. ఈ ఏడాది మార్చి 15న దాన్ని విజయవంతంగా పరీక్షించారు.
శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ ప్రయోగం చేయనున్నారు. ప్రస్తుత ప్రయోగం డిమాన్స్ట్రేషన్ మాత్రమే. ఇందులో మూడు శాటిలైట్లను పంపిస్తున్నారు.