Science and Technology
ఈ నెలలో ప్రముఖ మొబైల్ కంపెనీలన్నీ తమ లేటెస్ట్ మొబైల్స్ను రిలీజ్ చేయనున్నాయి. యాపిల్, శాంసంగ్ వంటి ఫ్లాగ్షిప్ ఫోన్లతో పాటు మిడ్ రేంజ్ 5జీ ఫోన్లు కూడా లాంఛ్ అవ్వబోతున్నాయి.
iQoo Z7 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్7 ప్రో 5జీ (iQoo Z7 Pro 5G) ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
ఆ కూలిన ప్రాంతంలో ఆ స్పేస్క్రాఫ్ట్ ధాటికి సుమారు 10 మీటర్ల విస్తీర్ణంలో గొయ్యి ఏర్పడినట్లు నాసా వెల్లడించింది. లూనా-25, చంద్రుడిపై బోగుస్లావ్స్కీ బిలం సమీపంలో చంద్ర దక్షిణ ధ్రువం దగ్గర దిగాలని ప్లాన్ చేసి విఫలమైంది.
దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మెటా సంస్థ వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్లను యాడ్ చేసింది.
Jio Air Fiber | రిలయన్స్ జియో ఒక సంచలనం.. 2016లో దేశంలో 4జీ సేవలు ప్రారంభించినప్పటి నుంచి జియో కస్టమర్లకు చేరువయ్యేందుకు అనునిత్యం అనూహ్యంగా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నది.
చంద్రయాన్ ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఇస్రో నెక్స్ట్ ప్రాజెక్ట్పై దేశమంతా ఉత్కంఠ నెలకొంది. చంద్రయాన్ 3 తర్వాత ఇస్రో చేయబోతున్న మరో అతిపెద్ద ప్రయోగం ‘ఆదిత్య ఎల్-1’.
iPhone 15 Series | గ్లోబల్ టెక్ దిగ్గజం `ఆపిల్ (Apple)` తన ఐ-పోన్ 15 సిరీస్ (iPhone 15 Series) ఫోన్ల ఆవిష్కరణ ముహూర్తం ఖరారైంది. ఆపిల్ వండర్లస్ట్ (Wonderlust)` ఈవెంట్లో ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్ల (iPhone 15 Series) ను మార్కెట్లో ఆవిష్కరిస్తారు.
ఇటీవలి కాలంలో సైబర్ క్రైమ్స్ బాగా ఎక్కువవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు రకరకాల కొత్త స్కామ్స్తో డబ్బు దోచుకుంటున్నారు. తాజాగా యూఎస్ అధికారుల్లా కాల్స్ చేస్తూ కొత్త రకం మోసానికి తెర లేపారు.
జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్-3 ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. అయితే, చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ కు ఓ ప్రమాదం ఎదురయ్యింది. అయితే ఇస్రో అప్రమత్తం చేయడంతో రోవర్ సేఫ్ గా బయటపడింది.
రీసెంట్గా యాపిల్ సంస్థ.. ఐఫోన్ యూజర్లకు కొన్ని సూచనలు చేసింది. మొబైల్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.