Telugu Global
National

కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

వరుసగా 8వ సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి

కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌
X

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025-26 సంవత్సరానికి గాను లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వరుసగా ఆమె 8వ సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఎన్డీఏ సర్కార్‌ మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే కావడం విశేషం. అంతకుముందు నిర్మలా సీతారామన్‌.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి బడ్జెట్‌ ప్రతిని అందజేశారు. ఈ పద్దుపై పేద, మధ్య తరగతి ప్రజల్లో ఆసక్తి నెలకొన్నది.

First Published:  1 Feb 2025 11:13 AM IST
Next Story