Telugu Global
National

బంగాళాఖాతంలో భూకంపం

రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1 గా నమోదు

బంగాళాఖాతంలో భూకంపం
X

బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1 గా నమోదైంది. సముద్రంలో 91 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.ఉదయం 6.10 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ సిస్మోలజీ వెల్లడించింది.దీంతో భూకంప తీవ్రతతో కోల్‌కతా, ఇతర ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చాయి.

First Published:  25 Feb 2025 9:44 AM IST
Next Story