బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి చేరుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోనున్నారు.
Previous Articleఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లా- భారత్ ఢీ
Next Article ఇంటి నుంచి బైటికి వచ్చేటప్పుడు సీఎం అవుతానని తెలియదు
Keep Reading
Add A Comment