International
భారత దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపుతున్నారని కెనడాకు చెందిన 50 మంది మేధావులు ఆందోళన వెలిబుచ్చారు. తీస్తా సెతల్వాద్, శ్రీ కుమార్ లను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నంతపని చేశాడు. నిరసనకారులపై ఉక్కుపాదం మోపాడు. పార్లమెంటు ఎదుట నిరసన తెలుపుతున్న ప్రజలపై అర్దరాత్రి సైన్యం, పోలీసులు దాడి చేశారు.…
ఆరు దేశాల క్రీడాకారులు, ఇతర సిబ్బందికి హోటల్స్, రవాణా ఏర్పాటు చేయడం కష్టమవుతుందని.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా స్టేడియంలను రెడీ చేయడం కూడా వీలుపడదని ఏసీసీకి చెప్పింది.
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన అధ్యక్షుడవడాన్ని వ్యతిరేకిస్తున్న ఆ దేశ ప్రజలు నిరసనలు కొనసాగిస్తున్నారు. విక్రమసింఘే రాజీనామా చేయాలనే డిమాండ్ తో ఇవ్వాళ్ళ పార్లమెంటు ముందు పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.
దీంతో గతిలేక వస్త్ర పరిశ్రమకు చెందిన మహిళలంతా ఇప్పుడు సెక్స్ వర్కర్లుగా మారుతున్నారని తెలుస్తోంది. ఒంటరి మహిళలే కాదు, కుటుంబ పోషణ కోసం, చిన్న పిల్లల అవసరాలు తీర్చడానికి తల్లులు వేశ్యలుగా మారుతున్నారు.
ఆర్థిక సంక్షోభం, ఆందోళనలతో అట్టుడుకుతున్న శ్రీలంక లో ఎట్టకేలకు ప్రశాంతంగా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే దేశాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.
అధినేత పదవి కోసం కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల నాలుగో రౌండ్ ఓటింగ్లో కూడా రిషి సునక్ అగ్రస్థానంలో నిలిచారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ జపాన్ పాస్ పోర్ట్. మన దేశం పాస్ పోర్ట్ 85వ స్థానంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉంది.
భారత్ , చైనా సరిహద్దుల్లో మళ్ళీ యుద్దవాతావరణం నెలకొననుందా ? లడాఖ్ సరిహద్దుల్లోని డొక్లాం వద్ద చైనా పటిష్టమైన గ్రామాలను నిర్మించింది. అందులో ప్రజలు నివసిస్తున్నట్టు కూడా షాటిలైట్ ఇమేజీలు బైటపెట్టాయి.
ఉల్కాపాతం చేసిన నష్టం వల్ల జేమ్స్ వెబ్ పంపించే చిత్రాల నాణ్యత ఏ మాత్రం తగ్గదు. కానీ మిర్రర్, సన్షీల్డ్ల జీవితకాలం క్రమంగా తగ్గిపోతుందని ఆ టెలిస్కోప్ డిజైన్ చేసిన ఇంజనీర్లు చెప్తున్నారు