International

బిన్ లాడెన్ మృతి చెందిన తర్వాత అల్ ఖైదా పగ్గాలు చేపట్టిన అల్-జవహరీని ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ సమీపంలో చంపేసినట్లు అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు.

అమెజాన్ సంస్థ లక్షమంది ఉద్యోగులను తొలగించింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ చర్య చేపట్టినట్టు ఆ సంస్థ సీఈఓ ప్రకటించారు.

భారత అథ్లెట్లు అందరూ కామన్వెల్త్ గేమ్స్ విలేజ్‌లోకి వెళ్లిపోగా.. పీవీ సింధు ఎంట్రీకి అధికారులు నిరాకరించారు. అయితే సింధు స్థానంలో ఎవరు పరేడ్‌లో పాల్గొంటారో ఇంకా భారత అధికారులు నిర్ణయించలేదు.

కెనడాలో గ్యాంగ్ వార్ లు, హత్యలు పెరిగిపోతున్నాయి. అందులో భారతీయులు కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం. వాంకూవర్ లో ఓ గ్యాంగ్ మరో గ్యాంగ్ పై జరిపిన దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

రోబోల వల్ల మానవజాతికి ప్రమాదమని కొందరు, కాదు ఉపయోగమని కొందరు…. ఇలా వాదనలు నడుస్తూండగానే రోబోల తయారీ మాత్రం ఆగటం లేదు. ఒక్కో సారి వాటి వల్ల ప్రమాదాలు కూడా తప్పడం లేదు.

ఇది అక్కడి వారికి తేలిగ్గానే అర్థ‌మైపోతుంటుంది. ఇక్కడి పిల్లలకు చిన్నతనం నుంచే ఈలలతో పిలవడం అలవాటు చేయడంతో వాళ్లు పెరిగి పెద్దయ్యాక కూడా అదే ఈల భాషతో మాట్లాడతారు.

వివాదాలు ఆయన చుట్టూ తిరుగుతాయో ఆయనే వివాదాల చుట్టూ తిరుగుతాడో కానీ టెస్లా కార్లు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడూ ఎదో ఒక వివాదంలో ఉంటాడు. ప్రస్తుతం గూగుల్ కో-ఫౌండర్ సెర్జీ బ్రిన్ భార్య నికోల్ షనాహన్ తో మస్క్ ఎఫైర్ సాగించాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

భారత్ సరిహద్దుల్లో చైనా మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తూర్పు లడాఖ్ గగనతలం మీద ఆ దేశ అత్యాధునిక యుద్ధ విమానాలు ఎగురుతున్నాయి.

టిక్ టాక్ తో పోటీ పడేందుకు ఫేస్ బుక్ సంస్థ కొత్త యాప్ తో ముందుకొచ్చింది. యూత్ ను విపరీతంగా ఆకర్షిస్తున్న టిక్ టాక్ తో ఫేస్ బుక్ కొత్త యాప్ ఢీకొట్టగలదా అనేది వేచి చూడాలి.

విపరీతమైన‌ ఎండలు, వేడి గాలులతో యూరప్ మండిపోతోంది. ప్రజలు చల్లని ప్రాంతాలకు పోవడానికి విమానాశ్రయాలకుపరుగులు తీస్తున్నారు. దాంతో అక్కడి విమానాశ్రయాలు రైల్వే ప్లాట్ ఫారాలను తలపిస్తున్నాయి.