International
మిడ్ నైట్ చిల్డ్రన్ నవలతో బుకర్ ప్రైజ్ అందుకున్న ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై అమెరికాలో దాడి జరిగింది. అమెరికాలోని న్యూయార్క్ లో చౌతాక్వా ప్రాంతంలోని ఓ…
ట్విట్టర్తో వివాదం ఎటూ తేలకపోవడంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరహాలో సొంతంగా ఓ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ను ప్రారంభించనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు.
జాన్సన్స్ టాల్కం బేబీ పౌడర్ లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు తేలడంతో ఆ సంస్థపై వేలాది కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల బాధలు తట్టుకోలేని కంపెనీ 2023 కల్లా ప్రపంచవ్యాప్తంగా బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
క్రిప్టో కరెన్సీ వల్ల భారత్ సహా ప్రపంచ దేశాలకు ముప్పు ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. భారత్ లో 7.3 శాతం ప్రజలు క్రిప్టో కరెన్సీ ని వినియోగిస్తున్నారని UN ఓ నివేదికలో పేర్కొంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నివాసంపై FBI దాడి చేసింది. వైట్ హౌజ్ నుండి ట్రంప్ తీసుకవచ్చిన కొన్ని కీలక పత్రాల కోసమే ఈ దాడి జరిగినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
కామన్వెల్త్ గేమ్స్ లో సింధు గోల్డ్ మెడల్ సాదించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో కెనడా క్రీడాకారిణి మీద సింధు అద్భుత విజయం సాధించింది.
ఎలాన్ మస్క్, ట్వీటర్ ల మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. ట్విటర్ ను కొంటానని ఒప్పందం చేసుకొని దాన్ని తిరస్కరించిన తర్వాత ఎలాన్ మాస్క్ పై ట్విటర్ కోర్టుకెక్కింది. ఈ నేపథ్యంలో ట్వీటర్ ఫేక్ అకౌంట్లపై చర్చకు రావాలని ఆసంస్థ సీఈఓ కు ఎలాన్ మస్క్ సవాల్ విసిరాడు.
కామన్ వెల్త్ గేమ్స్ పేరుతో శ్రీలంక నుంచి బ్రిటన్ కు వచ్చిన 10మంది క్రీడాకారులు ఉపాధి వెదుక్కుంటూ జంప్ అయ్యారు. 9మంది అథ్లెట్లు, వారి మేనేజర్ అడ్రస్ లేకుండా వెళ్లిపోయారు.
అమెరికా చెప్తున్నట్టు అల్-జవహరీ చనిపోలేదని ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల ప్రభుత్వం ప్రకటించింది. దాడి జరిగింది నిజమే కానీ అందులో జవహరీ చనిపోయినట్టు ఎలాంటి ఆధారాలు లేవని తాలిబన్లు చెప్తున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా, ఎలాంటి పేలుళ్ళ శబ్ధాలు లేకుండా అల్ ఖైదా ఉగ్రవాది అల్ జవహరిని చంపేసింది అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ లో ఓ ఇంట్లో తలదాచుకున్న అతనిపై డ్రోన్ దాడులు చేసి హతమార్చారు.