International
‘అవును, నేను మాంచెస్టర్ యునైటెడ్ను కూడా కొనుగోలు చేస్తున్నాను.. నీకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ సంచలనంగా మారింది.
బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్ధిక మాంద్యం ఎదుర్కో బోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (బిఓఈ) వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లను పెంచిన నేపథ్యంలో ఈ అంచనాలు ఊపందుకున్నాయి.
భారత్ లో ఉన్న కులం కంపు మనం వెళ్ళిన అన్ని దేశాలకు విస్తరిస్తోంది. అమెరికాలో కూడా భారతీయులు పని చేస్తున్న అనేక చోట్ల కుల వివక్ష కొనసాగుతోంది. గూగుల్ కంపెనీలో సాగుతున్న కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి బైటికి వచ్చిన తనూజా గుప్తా ఏం చెప్తోందో వినండి….
ఓపాకిస్తాన్ కళాకారుడు భారత ప్రజలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజు తన వాయిద్యంతో జనగణమన వాయించి భారత ప్రజలను ఫిదా చేశారు.
మిలటరీ ప్రభుత్వం పాలిస్తున్న మయన్మార్ లో ఆ దేశ నాయకురాలు అంగ్ సాన్ సూకీ కి కోర్టు మరో ఆరేళ్ళ జైలు శిక్ష విధించింది. గతంలోనే ఆమెకు వేరు వేరు కేసుల్లో కోర్టు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
యూరప్ లో తీవ్ర కరువు పరిస్థితుల వల్ల అక్కడ ప్రజలకు ఆహారం దొరకడం కూడా కష్టమయ్యింది. దాంతో కొన్ని కీటకాలను ఆహారంగా తీసుకోవాలని యూరోపియన్ యూనియన్ ప్రజలను కోరింది.
నాసా స్పేస్ స్టేషన్ పై భారత జాతీయ జెండా, అమెరికన్ జెండాలు ఉన్న ఫొటోలను కూడా ఆయన జత చేశారు. అంతరిక్షం నుంచి వచ్చిన ఈ సందేశాన్ని భారతీయులకు చేరవేస్తున్నట్టు తెలిపారు రాజా చారి.
ఇటలీలో కొంత కాలంగా వర్షాలు లేకపోవడంతో అక్కడ దారుణమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘పో’ వంటి అతిపెద్ద నది, ‘గార్డా’ వంటి అతి పెద్ద సరస్సు కూడా ఎండిపోయాయి.
ఆఫ్ఘనిస్తాన్ లో తమకు ఆహారం, పని, స్వేచ్చ కావాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న మహిళలపై తాలిబన్లు దుర్మార్గంగా విరుచుకపడ్డారు. స్త్రీలను తరిమి తరిమి తుపాకీ మడమలతో చావబాదారు.
యూరప్ కరువు కోరల్లో చిక్కుకుంది. వాతావరణ మార్పుల వల్ల అక్కడ నదులు ఎండిపోయాయి. వ్యవసాయం దెబ్బతింది, పశువులకు కూడా తాగు నీళ్ళు, ఆహారం లేక పాల ఉత్పత్తులు పడిపోయాయి. చివరకు ప్రజలకు తాగడానికి కూడా మంచినీళ్ళు దొరకడం లేదు. బ్రిటన్ ప్రభుత్వం మంచి నీళ్ళపై ఆంక్షలు విధించింది.