International
భారత ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం జగన్, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) అధ్యక్షుడు క్లాష్ ష్వాబ్ పై ఈ పిటిషన్ దాఖలు చేశారు డాక్టర్ లోకేష్.
ముస్లింలను కించపర్చేవిధంగా అమెరికాలో బుల్డోజర్ల ప్రదర్శన చేసిన అమెరికన్ ఇండియన్లు క్షమాపణలు చెప్పారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజు తాము చేసిన పనికి చింతిస్తున్నామని అమెరికాలోని ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ లేఖ విడుదల చేసింది.
భారత మహిళ మృతి చెందిందని ఆరోపణలు వెల్లవెత్తాయి. వెంటనే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో మంగళవారం రాత్రి మార్త మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఓ విమానం నడుపుతున్న ఇద్దరు పైలెట్లు గొడవకు దిగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో హల్చల్ చేసి.. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. వీళ్ళిద్దరినీ అధికారులు సస్పెండ్ చేశారు.
మోడీ సర్కార్ ట్విట్టర్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి అందులో తన ఏజెంట్ ను నియమించుకుందని ఆ సంస్థ మాజీ సెక్యూరిటీ ఛీఫ్ బైటపెట్టారు. అతని ద్వారా ట్విట్టర్ లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు చేసే వినియోగదారుల డేటాను మోడీ సర్కార్ సంపాదించిందని ఆయన ఆరోపించారు.
ఆఫ్ఘన్ లో తాలిబాన్ ప్రభుత్వ అరాచకాలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. విద్యార్థినులు ఉన్నత చదువుల కోసం దేశం విడిచి వెళ్ళొద్దంటూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు తాలిబన్లు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను వైట్ హౌజ్ ను వీడిపోయేప్పుడు ప్రభుత్వానికి చెందిన పలు కీలక పత్రాలను తనతో పాటు తీసుకెళ్ళాడనే ఆరోపణలున్నాయి. ఫెడరల్ బ్యూరో అధికారులు లోగడ ఆయన ఇంటిపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్లను ట్రంప్ తన ఇంట్లో పత్రికల్లో దాచిపెట్టాడని ఎఫ్బీఐ ఆరోపించింది.
యూఎస్, హవాయి, అలస్కా, ప్యూర్టొరికోలోని ప్రతీ ప్రాంతంతో పాటు అమెరికాకు చెందిన సముద్ర జలాల్లో కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో ఉంటాయి.
వరదలతో అల్లకల్లోలం అవుతున్న పాక్ లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. అంతమాత్రాన ప్రజల కష్టాలు తీరతాయని కాదు, ప్రభుత్వంపై భారం తగ్గడంకోసమే ఈ పని చేసింది.
అగ్నిపథ్ పథకం కారణంగా భారత సైన్యంలో గూర్ఖా సైనికుల నియామకాన్ని నేపాల్ నిలిపివేసింది. 1947లో నేపాల్, భారత్, బ్రిటన్లు మధ్య జరిగిన ఒప్పందంలోని నిబంధనలకు ఈ పథకం కట్టుబడి లేదని నేపాల్ పేర్కొంది.