International

హిజాబ్ ధరించడానికి నిరాకరించినందుకు సీఎన్ ఎన్ జర్నలిస్టుకు ఇవ్వాల్సిన ఇంటర్వ్యూకు ఇరాన్ అధ్యక్షుడు వెళ్ళకుండా ఎగ్గొట్టాడు. ఆయన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్‌ వెళ్లిన సందర్భంగా ఈ సంఘటన జరిగింది.

ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 31 మంది మరణించారు.

అధికారుల ఆదేశాలతో రష్యన్ ఎయిర్ లైన్స్, రైల్వే సంస్థలు పురుషులకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు దేశం దాటి వెళ్లడానికి వీళ్లేకుండా చేశారు.

ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాద‍ం మోపుతోంది. లాఠీచార్జ్ లు, అరెస్టులతో పాటు కాల్పులకు కూడా తెగించింది. పోలీసు కాల్పుల్లో ఐదుగురు మరణించారు.

ఖాలిస్తాన్ దేశం కోసం కెనడాలో రెఫరెండం జరిగింది. సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే సంస్థ నిర్వహించిన ఈ రెఫరెండంలో వేలాదిగా సిక్కులు ఓట్లు వేశారు.

షరియా చట్టం పేరుతో ఇరాన్ ప్రభుత్వం మహిళలపై అనుసరిస్తున్న అణిచివేతకు వ్యతిరేకంగా ఇరానీ మహిళ తిరుగబడింది. హిజబ్ సరిగ్గా ధరించనందుకు పోలీసులు అరెస్టు చేసిన ఓ యువతి పోలీసు కస్టడీలో మరణించడంతో ఇరాన్ ఒక్క సారి భగ్గుమంది.

క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఇండియా తరపున ప్రెసిడెంట్ ముర్ము లండన్ చేరుకున్నారు. లాంకస్టెర్ హౌస్‌కు వెళ్లిన ముర్ము.. అక్కడ రాణి సంస్మరణార్థం ఏర్పాటు చేసిన సంతాప సందేశాల పుస్తకంలో సంతకం చేశారు.

తైవాన్ ప్ర‌జ‌ల‌ను భూకంపం మ‌రోసారి ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. దీంతో ప్ర‌జ‌లు హ‌డ‌లెత్తిపోతున్నారు. భూకంప ధాటికి అక్క‌డి వ‌స్తువుల‌న్నీ చెల్లాచెదురై పోయాయి. భూకంప తీవ్ర‌త‌ 7.2గా న‌మోదైంది.

బ్రిటన్ లో రాజరికానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పౌరులు రాజరికాన్ని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. నినాదాలు చేస్తున్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణం తర్వాత ఈ నిరసనలు ఊపందుకోవడం గమనార్హం.

అదానీ నిక‌ర విలువ 2022లో ఇప్ప‌టివ‌ర‌కు 70 బిలియన్ డాల‌ర్లకు పైగా పెర‌గ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది నిక‌ర విలువ పెరిగిన ప్ర‌పంచంలోని టాప్ టెన్ సంప‌న్న వ్య‌క్తుల్లో అదానీ ఒక్క‌రే ఉండ‌టం విశేషం.