International
తాజాగా టర్కీ కి చెందిన ఒక ప్రముఖ సింగర్ స్టేజ్ పై ప్రదర్శన నిర్వహిస్తూ తన జుట్టును కత్తిరించుకొని నిరసన తెలిపింది.
సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబిఎస్) ను ప్రధాన మంత్రిగా నియమించారు రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్. ఎంబిఎస్ గా పిలువబడే యువరాజు గతంలో రక్షణ మంత్రిగా ఉన్నారు.
ఒరాకిల్ సంస్థ తన వ్యాపారం కోసం భారతదేశం, టర్కీ, యూఏఈ లలో పలువురికి లంచాలిచ్చినట్టు తేలింది. దాంతో ఆ సంస్థకు US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) 188 కోట్ల జరిమానా విధించింది.
తమకు భారత దేశం, పాకిస్తాన్ రెండూ సమానమే అని అమెరికా స్పష్టం చేసింది. ఆ రెండు దేశాలు వేరు వేరు అంశాల్లో తమకు భాగస్వాములని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు.
తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ 72 మంది విదేశీయులకు పౌరసత్వం కల్పిస్తున్న ఫైల్పై సంతకం చేశారు. దీంతో స్నోడెన్కు పూర్తి పౌరసత్వం లభించింది.
అమెరికా పాకిస్తాన్ సంబంధాలపై భారత్ విరుచుక పడింది. అమెరికా ఎఫ్-16 విమానాల విడిభాగాలను పాకిస్తాన్ కు సరఫరా చేయాలని నిర్ణయించడం పట్ల భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ ఘాటుగా స్పందించారు.
ఇద్దరు స్వామీజీలు తన్నుకున్నారు. తమిళనాడుకు చెందిన ఓ స్వామీజీ సింగపూర్ వెళ్ళగా అక్కడి స్థానిక స్వామీజీకీ ఈయనకు మధ్య ఎవరు గొప్ప అనే విశయంపై వివాదం వచ్చి తన్నుకున్నారు.
భారతదేశంలో ప్రజలు వాట్సప్ లో వచ్చే వార్తలనే ఎక్కువగా నమ్ముతారని ఓ అధ్యయనం తేల్చింది. 54 శాతం మంది ప్రజలు వాట్సప్ న్యూస్ ను నమ్మగా అందులో 70 శాతం మోడీ ఫ్యాన్సే ఉన్నారట.
ప్రస్తుతం కరోనా వైరస్ జాడ కనిపిస్తున్నా అది సాధారణ జలుబులా మారిపోయింది. వైరస్ బలహీన పడటంతోపాటు, మన శరీరాలు దానికి పూర్తిగా అలవాటు పడ్డాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.
ఒక వేళ అణుబాంబు పడితే ఏం చేయాలో, ఏం చేయకూడదో అమెరికా తన పౌరులకు వివరించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఈ మేరకు పలు సూచనలను విడుదల చేసింది.