International
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. గడచిన వారం రోజుల్లో 35 లక్షల కోవిడ్ కేసులు నమోదైనట్టు సమాచారం. గంట గంటకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. పేషెంట్లు లక్షలాది మంది ఉండటంతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి
అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పడుతుండగా ఓపెన్ టాప్ బస్సులో మెస్సి బృందం కూడా రాక్బ్యాండ్తో శ్రుతి కలిపి ముందుకు సాగింది.
ట్విట్టర్ అధినేతగా తాను వైదొలగుతానని ప్రకటించారు కానీ అక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చారు మస్క్. తనకంటే పెద్ద వెధవ దొరకాలి అన్నారు.
తాను ట్విట్టర్ సీఈవో గా ఉండాలా వద్దా అని ట్విట్టర్ వినియోగదారులకు ఎలాన్ మస్క్ ఓ పరీక్ష పెట్టాడు. పోస్ట్ చేసిన ఈ పోల్ ఫలితాలకు తాను కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించారు.
ఖతార్లో పెనాల్టీ షాట్స్ లో ఫ్రాన్స్ 4-2తో అర్జెంటీనా చేతిలో ఓడిపోగానే వేలాది మంది ఫుట్బాల్ అభిమానులు పారిస్, నైస్ ,లియోన్ నగరాల్లో వీధుల్లోకి వచ్చారు. పోలీసు సిబ్బంది వారిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ వేలాదిగా రొడ్డెకిన ఫ్యాన్స్ ను ఆపడం వారి తరం కాలేదు. పోలీసులపై రాళ్లు రువ్వారు, బాణసంచా కాల్చారు.
దీనివల్ల 2023లో చైనాలో కోవిడ్ వల్ల 10 లక్షల మంది మృత్యువాత పడే ప్రమాదముందని అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) హెచ్చరించింది.
అయినా డిమాండుకు సరిపడా వ్యాక్సిన్లు లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 21వ శతాబ్దంలోకి వచ్చిన తర్వాత కూడా కలరాతో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్పారు.
శుక్రవారం రాత్రి రష్యా క్షిపణిలతో ఉక్రెయిన్ లో రెండవ అతిపెద్ద నగరం, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ స్వంత పట్టణమైన క్రివీ రిహ్ పై విరుచుకపడింది.. ఈ సంఘటనలో 12 మంది పౌరులు మరణించినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. విద్యుత్తు వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో క్రివీ రిహ్ పట్టణం అంధకారంలో మునిగిపోయింది.
అమీర్ నసర్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్. సేపహన్ క్లబ్కు ఆడటం ద్వారా తన కెరీర్ ప్రారంభించాడు.
ప్రస్తుతం ఆర్థిక వృద్ధి పరంగా భారతదేశం అగ్రగామి దేశాల్లో ఒకటి అని తాను భావిస్తున్నట్టు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. వివిధ రకాల సమస్యలను పరిష్కరించడంలో న్యూ ఢిల్లీకి అపారమైన దౌత్య అనుభవం ఉందన్నారు లావ్రోవ్ .