International
శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అనే విషయంలో ఇప్పటివరకు సమాచారం లేదని జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ అధికారులు తెలిపారు.
ఈ ఏడాది ఆరు నెలల కాలంలోనే 34 శాతం అటవీ ప్రాంతం క్షీణించినట్టు బ్రెజిల్ నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ వెల్లడించింది. బ్రెజిల్ అధ్యక్షుడు కఠిన పర్యావరణ విధానాలు తీసుకొచ్చిన తర్వాతనే ఈ విధంగా జరగడం ఆశ్యర్యకరం.
రికార్డ్ లు బ్రేక్ అయితే సంబరాలు జరుగుతాయి. కానీ ఇది బాధపడాల్సిన సందర్భం, భయపడాల్సిన సందర్భం. ఏడాదికేడాది ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి అంటే, మనం వినాశనానికి దగ్గరవుతున్నామనే లెక్క.
పిటీషన్ దాఖలైన రెండు వారాలకు ట్రంప్ ఆమెపై రివర్స్ పిటీషన్ వేశారు. తన పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న మహిళకు నష్టపరిహారం విధించడంతో పాటు ఆమెకు శిక్ష వేయాలని ఆయన ఆ పిటీషన్లో కోరారు.
ఇంటర్నేషనల్ ప్రెస్ అసోసియేషన్ సభ్యురాలు జెన్నిఫర్ ఝెంగ్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చావోషావ్ ఈ విషయాలను వెల్లడించారు. కోవిడ్-19 వైరస్ను జీవాయుధంలా వాడుకొనేలా చైనా మార్పులు చేసిందని తెలిపారు.
మణిపూర్ అల్లర్లను చల్లార్చడానికి కనీస ప్రయత్నం చేయని మోదీ, ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్టేట్ మెంట్లివ్వడం నిజంగా హాస్యాస్పదం.
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, ట్విట్టర్ మధ్య గత కొంత కాలంగా వార్ నడుస్తోంది. సోషల్ మీడియాతో ఆధిపత్యం కోసం ఇరు సంస్థలు పోటీ పడుతున్నాయి.
ప్రముఖ జర్మన్ మీడియా సంస్థ ఆక్సెల్ స్ప్రింగర్ తన న్యూస్ రూమ్ సిబ్బందిలో 20 శాతం మందిని తొలగించి వారి పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అప్పగించింది. ఎడిటర్లు, ఫోటో ఎడిటర్లను ఏఐ టెక్నాలజీతో భర్తీ చేసింది.
శకలాలు కనిపించకపోయినా టైటాన్ లోని ఆక్సిజన్ ఇప్పటికే అయిపోయి ఉంటుంది. అంటే టైటాన్ పేలిపోయినా లేక ఎక్కడైనా చిక్కుకుపోయినా అందులోని మనుషులు బతికే అవకాశాలు లేవు. అందుకే వారు మరణించినట్టు ఆ సంస్థ ప్రకటించింది.
అమెరికా పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీతో.. ఇండియాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై చర్చించాలని జో బైడెన్ను ఆ దేశ చట్ట సభ్యులు కోరారు.